



















































తెలంగాణాను దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే ధ్యేయం ఆదరిస్తే మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తాం నిజామాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి విధి నిర్వహణలో అమరులైన కానిస్టేబుళ్లు సౌమ్య, ప్రమోద్ కుటుంబాలకు రూ....






52 డివిజన్ ప్రజలకు అండగా ఉండి, అభివృద్ధికి కృషి చేస్తా జనంవెలుగు, నిజామాబాద్:- జిల్లా కేంద్రంలో 52 డివిజన్ బి జె పి అభ్యర్థి కొరడి కిరణ్ డివిజన్ లోనే పుట్టి పెరిగి ఇంత వాడిని...






జనంవెలుగు, నిజామాబాద్:- క్యాన్సర్ అనే మహమ్మారిని ప్రపంచం నుండి పారద్రోలే లక్ష్యంతో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఇందూర్ హాస్పిటల్, నిజామాబాద్లో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన...






అబద్దాల కోరు అనుముల రేవంత్. కళ్యాణ లక్ష్మిలో 50 కిలోల బంగారం అప్పు తీర్చు. ఆర్మూర్ అభివృద్ధికి, ప్రతి పక్షంలో ఉండి 660 కోట్లు తెచ్చా.. ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి. జనం వెలుగు...






జనం వెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ లోని అనంత పద్మనాభ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 4 నుండి 9 వరకు జరిగే ఉత్సవాలు మల్కాపూర్ – లక్ష్మాపూర్ గ్రామస్థులు...






ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 04: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. నగర పాలక సంస్థ...






డబ్బులకు “బి” ఫాంలను అమ్ముకున్న వినయ్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలలో బి ఫాంల విక్రయం కల కలం రేపుతోంది వినయ్ రెడ్డి వలననే, కాంగ్రెసులో తిరుగు బాటు జెండ స్వతంత్ర్య అభ్యర్థులుగానే రంగంలో జనం వెలుగు...






ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్,.సీ.పీ జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 03: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, పొలీస్...






ఇక అందరికీ అందుబాటులో ఇసుక జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర రైతు వేదికలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో ,,మన ఇసుక వాహనం,, పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని నిర్వహించడం...






చిదుర రమేష్ సేవలు అభినందనీయం: మునిసిపల్ కమీషనర్ దిలీప్ కుమార్ జనంవెలుగు, నిజామాబాద్:- మునిసిపల్ శాఖలో 33 సంవత్సరాల పాటు అంకితభావంతో సేవలందించిన మున్సిపల్ టౌన్ ప్రాజెక్ట్ అధికారి (గ్రేడ్–1) చిదుర రమేష్ సేవలు అభినందనీయమని...