





















































భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సాంకేతిక కళాశాలలో శనివారం హెచ్, జె, డబ్ల్యు, హెచ్ఆర్సీ. (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) సంస్థ ఆధ్వర్యంలో...








తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్. జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు...






భక్తుల చెంతకే శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలు – టీఎస్ఆర్టీసీ ప్రత్యేక కార్గో సేవ జనంవెలుగు, నిజామాబాద్: (టీఎస్ఆర్టీసీ) నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల భక్తులకు శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ప్రత్యేక కార్గో సేవ...






ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ నిజామాబాద్, ఫిబ్రవరి 26 : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు....






బ్రేకిల్ ప్లేసెస్ ఇంజరీపై అవగాహన అవసరం – డా. పి. ప్రకాష్ జనంవెలుగు, నిజామాబాద్ : రోడ్డు ప్రమాదాల కారణంగా ద్విచక్ర వాహనదారుల్లో బ్రేకిల్ ప్లేసెస్ నరాల గాయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని యశోదయం హాస్పిటల్ హైటెక్...






నందిపేటలో పట్టుబడ్డ ఆల్ఫాజోలం జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం జోజిపేట్ గ్రామంలోని కళ్ళు డిపో వద్ద బుధవారం నందిపేట ఎస్సై రామ్ పోలీస్, ఎక్సైజ్ సిబ్బందితో దాడి నిర్వహించారు. దాడిలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని...






రజకులకు అట్రాసిటీ హక్కు కల్పించాలి జనంవెలుగు, నందిపేట్:- నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామ రజక కుటుంబం పై జరిగిన దాడిలో రెండు నెలల పసికందు చనిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ రజక సంఘాల...






రగిలిన రజక జాతి జనంవెలుగు, నందిపేట్:- నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో రెడ్డి సామాజిక వర్గం వివక్ష చూపుతూ రజక కుటుంబంపై దాడి చేయడంతో రెండునెళ్ల పసిప మృతి చెందిన ఘటనను...






ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ...






ప్రజావాణి కార్యక్రమంలో 30 ఫిర్యాదులు స్వీకరించిన పోలీస్ కమిషనర్ జనంవెలుగు, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఫిర్యాదిదారుల నుండి మొత్తం 30...