























































14 – 15 సంవత్సరాల బాలికలకు హెచ్.పి.వి వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి జీజీహెచ్ లో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ నిజామాబాద్, మార్చి 08: గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిరోధం...






నిజామాబాద్ రీజియన్ లోని 6 డిపో లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిజామాబాద్ :- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిజామాబాద్ రిజియన్ పరిధిలోని కామారెడ్డి డిపో, ఆర్మూర్ డిపో,...






అందరి భాగస్వామ్యంతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక: కలెక్టర్ ఇలా త్రిపాఠి 2 కే రన్ లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే, మేయర్ నిజామాబాద్, మార్చి 07: అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజా పాలన –...






అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు : కలెక్టర్ నిజామాబాద్, మార్చి 07 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లాలోని మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర...






ఘనంగా ప్రెస్ క్లబ్లో హోలీ సెలబ్రేషన్స్ ఉత్సాహంగా పాల్గొన్న జర్నలిస్టులు జనంవెలుగు, నిజకమాబాద్:- నిజామాబాద్ కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో హోలీ సెలబ్రేషన్స్ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ హోలీ...








విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్ ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సహా నలుగురిపై సస్పెన్షన్ వేటు మోడల్ స్కూల్ ను సందర్శించిన కలెక్టర్ జనంవెలుగు, నిజామాబాద్, మార్చి 04 : ఇందల్వాయి లోని ఏకలవ్య...






అంతరాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ల, రాగి తీగల దొంగల ముఠా అరెస్టు జిల్లా పోలీసు కమీషనర్ సాయి చైతన్య జనం వెలుగు ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్, నందిపేట్, బోధన్ రూరల్, ఎడపల్లి, నిర్మల్ జిల్లాలోని బాసర,మూధోల్,...






నందిపేట సుఖీభవలో అందుబాటులో పిల్లల డాక్టర్ జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సుఖీభవ హాస్పిటల్ లో ఆదివారం నుండి పీడియాట్రిక్ పిల్లల డాక్టర్ 24 గంటలు అందుబాటులో ఉండడం జరుగుతుందని హాస్పిటల్ మేనేజ్మెంట్ తెలిపారు....






జనంవెలుగు, నిజామాబాద్:- స్థానిక జిల్లా కేంద్రంలోని సాయి నగర్ వర్ని రోడ్, జనార్దన్ గార్డెన్స్ లో సెయింట్ జేవియర్స్ హై స్కూల్ 43 వ వార్షికోత్సవం శనివారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య...






మండల కేంద్రంలో ఆవుల మందతో ఇబ్బందులు జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డు వెంబడి ఆవుల మందలు రోడ్డుపై బైఠాయించడంతో అటుగా వెళుతున్న పాదచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి, అప్పుడప్పుడు వాహనదారులు...