



















































ప్రజావాణికి 107 ఫిర్యాదులు నిజామాబాద్, ఫిబ్రవరి 23 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన...






గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్ ఫిబ్రవరి 23: వచ్చే ఏడాది 2027 జూలై 23 నుండి ఆగస్టు 03వ తేదీ వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని...






సాంబయ్య ఆలయ పనులను పరిశీలించిన హంపి పీఠాధిపతి జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర డొంకేశ్వర్ బైపాస్ లో గల సాంబయ్య ఆలయ పనులను ఆదివారం హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామీజీ పరిశీలించారు. కేదారేశ్వర ఆశ్రమ...






మానవత్వం చాటిన సర్పంచుల ఫోరం కటిక పేదరికం…. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని పరాయి దేశం పోతే.. విధి పగబట్టి మృత్యువు రూపంతో కాటేసింది. జనంవెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలంలోని లక్కంపల్లి గ్రామనికి చెందిన...






సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎస్...






యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు నందిపేటలో యూరియా కొరకు రైతుల ధర్నా, యూరియా ఆప్ ను రద్దు చేయాలంటూ నిరసన జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో నందిపేట మండల రైతులు...






ఘనంగా చత్రపతి శివాజీ జయంతి జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం షాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని యువత పెద్ద ఎత్తున జై శివాజీ జై భవాని అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో...






ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుక జనం వెలుగు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం ఉసిరికాపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను గ్రామ ప్రజలు, యువత ఘనంగా నిర్వహించారు. జయంతి...






ఘనంగా శ్రీ సాయి అప్పర్ ప్రైమరీ స్కూల్ కిడ్స్ ఫెస్ట్ విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి – ప్రముఖ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ ఆకుల విశాల్ జనం వెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 19 :- నగరంలోని...






ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ జనం వెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 19: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని గైనిక్ వార్డ్,...