



















































జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్రంలో బుధవారం జిల్లా కేంద్ర నిషిత డిగ్రీ కాలేజ్ విద్యార్థులు విద్యా సంవత్సరంలో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని స్థానిక వివేకానంద చౌరస్తా లో గ్రామపంచాయతీ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. సుమారు...






రుద్రూర్ మండలంలో భారీ రోడ్డు ప్రమాదం – సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ జనంవెలుగు, నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం జరిగిన భారీ రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది....






బోధన్ లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ మౌలిక సదుపాయాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటాం ఓ.పీ సేవలను మరింతగా పెంపొందించాలని ఆదేశం జనంవెలుగు, నిజామాబాద్, మార్చి 24: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని...






ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ కేంద్రం లోని కోటగల్లి లోని ఒక ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి జిల్లాల తమ్మలి కుల సంఘం సభ్యుల...






బిసిలను మోసగిస్తున్న కాంగ్రెసు: బిసి నాయకుల ఆరోపణ. జనం వెలుగు బాల్కొండ:- బిసిలకు లక్ష కోట్ల రూపాయల హామీనిచ్చిన కాంగ్రెసు ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బిసిలకు కేవలం 3.85 శాతం 12551...






బాసర ఐఐఐటీలో విద్యార్థుల మరణాలు అరికట్టడంలో సర్కారు విఫలం విద్యాశాఖ మంత్రిని నియమించాలి బీఎస్పీ నేత అడ్వకెట్ జగన్ మోహన్ జనంవెలుగు, నిర్మల్ : IIIT Basaraలో విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ప్రభుత్వం...






మండల కేంద్రంలో ఎమ్మెల్యే పరామర్శ జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర బీజేపీ సీనియర్ నాయకులు, స్వచ్ఛభారత్ అధ్యక్షులు ఆదిమూలం వీరేశం ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. శనివారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...






నందిపేటలో పవిత్ర రంజాన్ వేడుకలు జనంవెలుగు, నందిపేట్:- నందిపేట డొంకేశ్వర్ మండలాల్లో పవిత్ర రంజాన్ పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ముస్లిం సోదరులు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్ర ముస్లిం సోదరులు ఉదయాన్నే...






నందిపేట మండల కేంద్ర పోలీస్ స్టేషన్ దగ్గర గల పురాతనమైన సాంబయ్య ఆలయ స్థలంలో నూతన ఆలయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నందిపేట మండల కేంద్ర కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ సమక్షంలో...






ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ జనం వెలుగు, అందోల్: అందోల్ మండలంలోని తాడ్మనూర్ గ్రామంలో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన తోఫాలను బుధవారం పేద ముస్లిం కుటుంబాలకు...